38.2 C
Hyderabad
April 25, 2024 12: 23 PM
Slider ఆధ్యాత్మికం

కరోనాతో కాళేశ్వరం ఆలయంలో దర్శనాలపై ఆంక్షలు

#kaleswaram temple

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి దేవస్థానం లో భక్తుల భక్తుల దర్శనాల పై ఆంక్షలు విధించారు.

రేపటి నుంచి ఈ నెల 15వ తేదీ వరకు భక్తులకు ప్రతి రోజు ఉదయం 07 గంటల నుండి మధ్యాహ్నం 1 గంటల వరకు మాత్రమే దర్శనానికి అనుమతిస్తున్నారు.

అదే విధంగా గర్భాలయ దర్శనానికి అనుమతి లేదు. అభిషేకాలు, కాలసర్ప పూజలు, నవగ్రహ పూజలకు, ఇతర పూజలను నిర్వహించడం లేదు.

ఆలయంలో అర్చక సిబ్బందికి, వారి కుటుంబ సభ్యులకు, కాళేశ్వరం గ్రామంలో కూడా కోవిడ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు.

కాళేశ్వరం గ్రామంలో నిన్న ఒకరు కోవిడ్‌తో మరణించారు.

Related posts

కోవిడ్ దెబ్బకు ప్రపంచవ్యాప్తంగా 50 లక్షల మంది మృతి

Sub Editor

ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ నిలుపుదల చేయాలి: సిఐటియు

Satyam NEWS

రద్దీ ప్రాంతాల్లో మొబైల్‌ టాయిలెట్లు, షామియానాల ఏర్పాట్లు

Bhavani

Leave a Comment