39.2 C
Hyderabad
April 25, 2024 16: 08 PM
Slider మహబూబ్ నగర్

గుడ్ కాజ్: విద్యార్ధులకు సాయం చేసిన రిటైర్డ్ ఎంపిడివో

dictonaray

విద్యార్ధులకు సాయం చేయడం కన్నా గొప్ప విషయం మరొకటి లేదని నమ్మిన రిటైర్డ్ ఎంపిడివో పి. కృష్ణయ్య గౌడ్ తన వంతు సాయం చేశారు. సింగోటంలోని జెడ్ పి హెచ్ పాఠశాల విద్యార్ధులకు ఆయన నేడు డిక్షనరీలను అందచేశారు. చిన్నంబావి మండలంలోని పెద్దమూరూరు గ్రామంలో స్థిర నివాసం ఉంటున్న రిటైర్డ్ ఎంపిడివో పాఠశాల విద్యార్ధులందరికి ఈ సహాయం చేశారు.

ఆయన చేసిన సాయానికి పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకట్ రెడ్డి అభినందనలు వ్యక్తం చేశారు. ఎస్ఎంసి చైర్మన్ సూర్య నారాయణ, ఉపాధ్యాయులు వరదాచారి, వేణుమాధవగౌడ్, జ్యోత్స్నారాణి, తిమ్మారెడ్డి, కృష్ణయ్య, సరోజ, విజయలక్ష్మి తమ విద్యార్ధులకు సాయం చేసిన కృష్ణయ్య గౌడ్ కు కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

కరోనా కట్టడి కోసం ప్రతిఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

రేపటి నుంచి ఆలయాల్లో ఆర్జిత సేవలు, పూజలు

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నా

Murali Krishna

Leave a Comment