28.2 C
Hyderabad
April 20, 2024 14: 15 PM
Slider అనంతపురం

టీడీపీని ప్రక్షాళన చేయకపోతే బతకడం కష్టం

#JCPrabhakarReddy

తెలుగుదేశం పార్టీని ప్రక్షాళన చేయకపోతే బతకడం కష్టమని సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకుడు జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు.

అధినాయకుడు చంద్రబాబు నాయుడు చొరవ తీసుకొని తక్షణమే పార్టీని ప్రక్షాళన చేయాలని ఆయన కోరారు.

టీడీపీ కి ఉన్న కార్యకర్తలు దేశంలో ఏ పార్టీ కి లేరని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. టీడీపీ కార్యకర్తలు ధైర్యవంతులు అని అయితే వాళ్ళల్లో ధైర్యం నింపే నాయకులే భయపడుతున్నారని తెలిపారు.

దీనిపై మరో వేదికలో స్పష్టంగా మాట్లాడతా అని మీడియాకు తెలిపారు.

Related posts

రాజకీయ నామ సంవత్సరం

Satyam NEWS

రత్నాకర్ కు కాపు జాగృతి అభినందన

Satyam NEWS

న్యూ వైరస్ :మీడియాకు బ్రేకింగ్ న్యూస్ సిండ్రోమ్ వ్యాధి

Satyam NEWS

Leave a Comment