37.2 C
Hyderabad
April 19, 2024 14: 07 PM
Slider కృష్ణ

కృష్ణాజిల్లాలో కరోనాతో ఆర్.యం.పి డాక్టర్ మృతి

#coronavirus

కరోనా పాజిటివ్ రావడంతో గత నాలుగు రోజులుగా ఇంట్లో ఉండి చికిత్స పొందుతున్న ఆర్.యం.పి  వెంకన్న నేడు తుది శ్వాస తీసుకున్నారు.

చందర్లపాడు మండలం గుడిమెట్ల గ్రామంలో ఈ దుర్ఘటన జరిగింది. పరిస్థితి విషమించటంతో మెరుగైన వైద్యం నిమిత్తం నిన్న విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్ కి తరలించారు.

అయితే ఈ రోజు సాయంత్రం పరిస్థితి విషమించటంతో ఆర్.యం.పి వెంకన్న మరణించారు.

Related posts

పెద్దపల్లి జెడ్ పి చైర్మన్ పుట్టా మధును వెంటనే అరెస్టు చేయాలి

Satyam NEWS

ఫైట్ కంటిన్యూ: నేడు రాజధాని దళితుల వాహన ర్యాలీ

Satyam NEWS

మద్యం షాపులు తనిఖీ చేయాలి

Satyam NEWS

Leave a Comment