37.2 C
Hyderabad
March 28, 2024 18: 00 PM
Slider వరంగల్

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సు నుజ్జునుజ్జు

janagam accedent

జనగామ జిల్లా లో రోడ్డు ప్రమాదం జరిగింది. చిల్పూర్ మండలం చిన్న పెండ్యాల నేషనల్ రోడ్డు పై రోడ్డు  నిర్మాణ పనులు జరుగుతుండగా వాహనాలు ఎదురెదురుగా వెళుతుండేవి. ఎదురుగా వచ్చి లారీని చూడకుండా వేగంగా వచ్చిన ఆర్టీసీ లగ్జరీ బస్సు ఢీకొన్నది. దాంతో ఆర్టీసీ డ్రైవర్ కాలుకు స్వల్ప గాయాలు అయ్యాయి. తక్షణమే అతడిని ఎంజీఎం కు తరలించారు. పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related posts

ఓ గాడ్:గుర్తు తెలియని వాహనం డీ వృద్ధురాలు మృతి

Satyam NEWS

మల్లాయిపల్లి మైనర్ బాలిక అత్యాచారం కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టుకు అప్పజెప్పాలి

Satyam NEWS

ప్రొసీడింగ్స్ కు విరుద్ధంగా డ్యూటీలు వేస్తున్నఅధికారులు

Satyam NEWS

Leave a Comment