అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద విజయవాడ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదంలో సుల్తాన్ బజార్ పోలీసు ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్ తో పాటు ఆయన భార్య ఝాన్సీ మృతి చెందారు.
వారు సూర్యాపేట నుండి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ప్రమాద సమయంలో సుల్తాన్ బజార్ పోలీసు ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్ భార్య ఝాన్సీ కారు డ్రైవ్ చేస్తున్నారు.