40.2 C
Hyderabad
April 24, 2024 17: 20 PM
Slider హైదరాబాద్

రోడ్డు ప్రమాదంలో పోలీసులు ఇన్ స్పెక్టర్ మృతి

#policeinspector

అబ్దుల్లాపూర్ మెట్టు వద్ద విజయవాడ జాతీయ రహదారి పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

ఈ ప్రమాదంలో సుల్తాన్ బజార్ పోలీసు ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్ తో పాటు ఆయన భార్య ఝాన్సీ మృతి చెందారు.

వారు సూర్యాపేట నుండి హైదరాబాద్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

ప్రమాద సమయంలో సుల్తాన్ బజార్ పోలీసు ఇన్ స్పెక్టర్ లక్ష్మణ్ భార్య ఝాన్సీ కారు డ్రైవ్ చేస్తున్నారు.

Related posts

భారీ వర్షానికి ఇళ్లలోకి చేరిన వర్షపు నీరు

Satyam NEWS

నవంబరులో సిఎం చేతుల మీదుగా శ్రీనివాస సేతు ప్రారంభం

Satyam NEWS

భారత సామ్రాజ్యమా ఊపిరి పీల్చుకో బైడెన్ మనవాడే

Satyam NEWS

Leave a Comment