కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండలకేంద్రంలోని ప్రభుత్వ ఐటీఐ కాలేజీ సమీపాన రాత్రి వేళలో ఇసుక లారీని ఢీకొని వ్యక్తి ప్రమాద బారిన పడినట్లు ఎస్సై తెలిపారు.
పూర్తి వివరాల్లోకి వెళితే గాయాల పాలైన వ్యక్తి జుక్కల్ మండలం కెమ్ రాజ్ కెళ్ళాలి కి చెందిన వ్యక్తి రవి(37) అని గుర్తించారు.
పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది రవి కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు తెలిపారు.
తీవ్ర గాయాల పాలైన వ్యక్తిని బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు సూచించారు.