39.2 C
Hyderabad
March 29, 2024 14: 57 PM
Slider ముఖ్యంశాలు

చౌటుప్పల్ రోడ్డు ప్రమాదంలో గుంటూరు మాజీ ఎమ్మెల్యే కుమారుడి మృతి

#RoadAccident

65వ నంబరు జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చౌటుప్పల్ మండల పరిధిలోని   ధర్మాజీ గూడెం గ్రామ శివారులో ఈ ప్రమాదం జరిగింది.

హైదరాబాద్ మార్గంలో రోడ్డు పక్కన నిలబడి జర్కీన్ వేసుకుంటున్న ఒక యువకుడిని ఆల్టో కారు ఢీకొట్టింది. దాంతో అతడు అక్కడికక్కడే మరణించాడు.

మరణించిన యువకుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా కేంద్రానికి చెందిన మాజీ ఎమ్మెల్యే మస్తాన్ వలి కుమారుడు షారుక్ గా గుర్తించారు.

మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

అన్నదాత జీవితాల్లో వెలుగు నింపిన ఘనత సిఎం కెసిఆర్‌ దే

Satyam NEWS

ఫిల్మ్ సెన్సార్ బోర్డ్ సభ్యుడిగా సీనియర్ జర్నలిస్ట్ వడ్డి ఓంప్రకాశ్

Satyam NEWS

వికీపీడియాను మార్చేసిన చంద్రబాబునాయుడు

Satyam NEWS

Leave a Comment