34.2 C
Hyderabad
April 19, 2024 22: 28 PM
Slider తూర్పుగోదావరి

Road Accident: ఐదు నెలల చిన్నారితో సహా 4 గురు మృతి

#roadaccident

తూర్పు గోదావరి జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. మరో విషాదం ఏమిటంటే మృతుల్లో ఐదు నెలల చిన్నారి కూడా ఉంది. పెద్దాపురం ఎడిబి రోడ్డు ఇండస్ట్రియల్ ఏరియా వద్ద ఒక కారు లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. కారులోని వారు ఒక పుణ్య కార్యానికి వెళ్లి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. కారులో ఇరుక్కున్న ఐదుగురిని బయటకు లాగి పెద్దాపురం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. కారులోని వారు తాళ్ళరేవు మండలం పెద్ద వలస నుండి రాజమహేంద్రవరం వెళ్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.

Related posts

కలిసి కొట్లాడకపోతే మిగిలేది ఉక్కు కాదు బూడిద

Satyam NEWS

ముదిరాజ్ జేఏసీ ఆధ్వర్యంలో 27న సామూహిక నిరాహార దీక్ష

Bhavani

అత్యవసర సమావేశం ఏర్పాటు చేయండి

Satyam NEWS

Leave a Comment