30.7 C
Hyderabad
April 24, 2024 02: 26 AM
Slider కర్నూలు

శుభకార్యానికి వెళ్లి వస్తూ వ్య‌క్తి మృతి

Tempo accident

మంత్రాలయం మండలం మాధవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గల నాన్నపురం గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు.

ఆలూరు తాలూకు హాలహర్వి మండలంలో లోని చింతకుంట గ్రామానికి చెందిన రిటైర్డ్ టీచర్ మెరేకన గౌడ్(60) అనే వ్యక్తి గురువారం నాడు జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు.


ఓ పెళ్లి సంబంధం కోసం తమ గ్రామం నుండి నారాయణపురం గ్రామం వచ్చి సంబంధ విషయాలు మాట్లాడి తిరిగి బైక్ పై వస్తుండగా ఎదురుగా వస్తున్న టెంపో (ఏపీ 29 టీ జ్ 6872) ఢీకొట్టడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు.

విషయం తెలుసుకున్న మాధవరం పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి కేసు నమోదు చేసుకొని శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

డీఆర్సీ సమావేశంలో విజయనగర సమస్యలపై డిప్యూటీ స్పీకర్ కోలగట్ల

Satyam NEWS

శారదా విద్యాలయ శతాబ్ది వేడుకలు ప్రారంభం

Satyam NEWS

చిత్తూరు వైసీపీ టిక్కెట్టుకు త్రిముఖ పోటి

Bhavani

Leave a Comment