35.2 C
Hyderabad
April 20, 2024 16: 36 PM
పశ్చిమగోదావరి

మద్యం షాపుతో మితిమీరిన రోడ్డు ప్రమాదాలు

#RoadAccident

పశ్చిమ గోదావరి జిల్లా పెడవేగి మండలం లో కూచింపూడి రామసింగవరం గ్రామాల మధ్య రోజు రోజుకు రోడ్ ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఈ గ్రామాల మధ్య ఉన్న మద్యం షాపు వల్లే ఈ ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని ఈ గ్రామాల ప్రజలు అనుకుంటున్నారు.

మద్యం తాగిన కొంతమంది యువత తమ ద్విచక్ర వాహనాలను మితి మీరిన వేగంతో మద్యం మత్తులో అదుపు తప్పి ఎదురుగా వస్తున్న వాహనాలను ఢీ కొడుతున్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు పూర్తి అధ్యయనం చేసి మద్యం షాపు ప్రధాన రహదారి ప్రక్కన కాకుండా వేరే చోటకు మార్చి ఈ రహదారిలో ఇంకా ప్రమాదాలు జరగకుండా చర్యలు చేపట్టాలని ఈ రోడ్ ప్రమాదాలకు గురై న బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.

Related posts

ప్రయాణీకులు ఆదరణ పొందడానికి ప్రయత్నించాలి

Satyam NEWS

బీజేపీ నాయకుడి ఇంటిపై కొనసాగుతున్న సీబీఐ దాడులు

Satyam NEWS

చింతామణి నాటకాన్ని విజయవంతంగా అడ్డుకున్న ఆర్యవైశ్యులు

Satyam NEWS

Leave a Comment