30.7 C
Hyderabad
April 24, 2024 02: 16 AM
Slider ఆంధ్రప్రదేశ్

బయటపడ్డ రాయల్ వశిష్ఠ బోటు అవశేషాలు

pjimage (11)

కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిన  రాయల్ వశిష్ఠ బోటును ఎట్టకేలకు వెలికితీశారు. సెప్టెంబర్ 15వ తేదీన గోదావరిలో బోటు మునిగిపోయిన విషయం తెలిసిందే. గోదావరి నదిలో వరద సమయంలో విహార యాత్రకు వెళ్లిన రాయల్ వశిష్ట బోటు మునిగిపోయి 30 మందికి పైగా గల్లంతైన విషయం తెలిసిందే. ప్రమాదానికి గురైన ఆ రోజు నుండి నిన్నటి వరకు బోటు తీసే ప్రయత్నంలో చివరకు ధర్మాడి సత్యం బృందం సఫలం అయింది. లంగర్ లు ఐరన్ రోప్ ల సహాయంతో ఈ బోటును బయటకు తీశారు. మరి కాసేపట్లో ఆబోటును ఒడ్డుకు తీసుకురానున్నారు.

Related posts

శివరాత్రి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు

Satyam NEWS

‘గతం’ మూవీకి అరుదైన అవకాశం

Sub Editor

కేసీఆర్ జిల్లాలో మద్యం షాపులకు ఫుల్ డిమాండ్

Satyam NEWS

Leave a Comment