28.7 C
Hyderabad
April 20, 2024 04: 13 AM
Slider ఆదిలాబాద్

మత కలహాల బాధితులకు సేవాభారతి అండ

#SevaBharati

మత కలహాల కారణంగా నివాసిత గృహాలు కోల్పోయిన హిందూ బంధువులకు ఆర్ఎస్ఎస్-సేవా భారతి ఇళ్లు నిర్మించేందుకు నడుం కట్టింది.

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఈ ఏడాది జనవరి 12 వ తేదీన జరిగిన మత ఘర్షణలో పలువురు హిందువులు ఇళ్లు కోల్పోయారు.

వారికి ఇళ్లు నిర్మించేందుకు ఈ రోజు భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ భూమి పూజా కార్యక్రమంలో సంఘ్ ప్రాంత ప్రచారక్ దేవందర్ జీ, సంఘ్ కార్యకర్తలు, హిందూవాహిని కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

ఇంటి అద్దెపై ఇక నుంచి 18 శాతం GST

Satyam NEWS

డిసెంబ‌ర్ 10 లోగా ఆలయాల్లో అందుబాటులోకి కొత్త సేవ‌లు

Bhavani

తెలుగు రాష్ట్రాలో పలుచోట్ల NIA సోదాలు

Satyam NEWS

Leave a Comment