36.2 C
Hyderabad
April 25, 2024 22: 53 PM
Slider ముఖ్యంశాలు

రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ఆర్టీసీ బస్సులు బంద్

TSRTC

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ వెళ్లే బస్సులను నిలిపివేస్తున్నట్లు టిఎస్ఆర్టీసీ ఎండి సునీల్ శర్మ ప్రకటించారు.

ఏపీలో కర్ఫ్యూ కొనసాగుతున్న నేపథ్యంలో తాత్కాలికంగా బస్సులను నిలిపివేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఉదయం తెలంగాణ నుండి వెళ్లే బస్సులు మధ్యాహ్నానికి ఆంధ్రప్రదేశ్ చేరుకునే అవకాశం లేనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన తెలిపారు.

తెలంగాణ, ఏపీ మధ్యలో  పూర్తిగా మెడికల్ ఏమర్జెన్సీ ఉన్న వాహనాలకు మాత్రమే అనుమతిస్తారు.

తెలంగాణ నుండి ఏపీ మీదుగా ఇతర రాష్ట్రాలకు వెళ్లే మిగతా వాహనాలు కూడా నిలిపివేశారు. ఏపీ ప్రభుత్వ తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఈ నిబంధనలు వర్తిస్తాయి.

Related posts

కనకదుర్గమ్మకు పట్టువస్త్రాలు సమర్పించిన సిఎం

Satyam NEWS

బీడీ కార్మికులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన

Satyam NEWS

శ్రీశైలం ఘాట్ రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Satyam NEWS

Leave a Comment