38.2 C
Hyderabad
April 25, 2024 14: 15 PM
Slider వరంగల్

తపాలా శాఖ ద్వారా శబరిమల ప్రసాదం

sabarimala_deity

ప్రస్తుత ఓమిక్రాన్  పరిస్థితుల వల్ల  శబరిమలకు వెళ్లలేని భక్తుల కోసం  తపాలాశాఖ ద్వారా శబరిమల ప్రసాదం  పంపిణీ చేయనున్నట్లు  ములుగు తపాలా శాఖ ఇన్స్పెక్టర్ ఆఫ్  పోస్టు  ch.రామ్మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. దీనికి గాను దగ్గరలోని పోస్టాఫీసులొ (450)  నాలుగు వందల యాభై రూపాయలు  చెల్లించి ఆర్డర్ చేస్తే నేరుగా మీ ఇంటికే ప్రసాదం ప్యాకెట్ అందుతుందని, అంతేగాకుండా తపాలాశాఖ మైక్రో ఏటీఎంల ద్వారా  రైతుబంధు నగదును ఎలాంటి రుసుము లేకుండానే  ఆధార్ అనుసంధానంతో నగదు లబ్ధిదారులకు అందిస్తున్నామని  ఆధార్ అనుసంధానం లేనివారు మీ దగ్గర్లోని సమీప తపాలా కార్యాలయంలో  సంప్రదించగలరని అన్నారు.

Related posts

రఘురామకృష్ణంరాజును లాకప్ లో నిజంగానే కొట్టారా?

Satyam NEWS

తేజ సజ్జ ‘అద్భుతం’ పేరేంటి ఊరేంటి లిరికల్ సాంగ్ విడుదల..

Satyam NEWS

జీహెచ్ఎంసి కార్యాలయంలో కరోనా కలకలం

Satyam NEWS

Leave a Comment