వందల కోట్ల మోసానికి పాల్పడ్డ సాహితీ ఇన్ఫ్రా ఎండీ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను జగన్ ప్రభుత్వం నియమించిన TTD పాలక వర్గ సభ్యుడు. బూదాటి లక్ష్మీనారాయణ అనే ఇతను రియల్ వెంచర్ల ప్రీ లాంచ్ పేరుతో… సుమారు 2500మందిని ₹900 కోట్ల పైన మోసం చేసిన కేసులో నిందితుడు. సాహితి ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ అధినేత, తిరుమల తిరుపతి దేవస్థాన పాలకమండలి సభ్యడు అయిన బుదాటి ని హైదరాబాద్ CCS పోలీసులు అరెస్ట్ చేశారు.
2021 సెప్టెంబర్ లో తితిదే బోర్డు సభ్యుడిగా నియమించబడ్డ లక్ష్మీనారాయణ పోలీసులు కేసు నమోదు చేశాక ప్రభుత్వ పెద్దల ఒత్తిడితో బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారని సమాచారం.