39.2 C
Hyderabad
March 29, 2024 14: 32 PM
Slider ఆధ్యాత్మికం

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరాసింహునికి సాయి కొర్రపాటి భారీ విరాళం

#SaiKorrapati

యాదాద్రి శ్రీ లక్ష్మీ నరాసింహునికి వారాహి చలన చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి భారీ విరాళాన్ని అందించారు.

శ్రీ లక్ష్మీ నరాసింహునికి బంగారు కవచం నిమిత్తం ఈ విరాళాన్ని ఆయన అందించారు.

సుమారు 25లక్షల రూపాయల బంగారాన్ని ఈ ఓ గీతా రెడ్డికి ఆయన సమర్పించారు.

ఈ కార్యక్రమంలో వై టి డి ఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈడీ విచారణ ఎదుర్కొన్న అహ్మద్ పటేల్

Satyam NEWS

అచ్చంపేటలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించిన వంశీ

Bhavani

మార్చి 10న యాదవ కురుమ భవనం ప్రారంభం

Bhavani

Leave a Comment