యాదాద్రి శ్రీ లక్ష్మీ నరాసింహునికి వారాహి చలన చలన చిత్రం అధినేత సాయి కొర్రపాటి భారీ విరాళాన్ని అందించారు.
శ్రీ లక్ష్మీ నరాసింహునికి బంగారు కవచం నిమిత్తం ఈ విరాళాన్ని ఆయన అందించారు.
సుమారు 25లక్షల రూపాయల బంగారాన్ని ఈ ఓ గీతా రెడ్డికి ఆయన సమర్పించారు.
ఈ కార్యక్రమంలో వై టి డి ఏ వైస్ ఛైర్మన్ కిషన్ రావు, ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.