27.7 C
Hyderabad
April 24, 2024 07: 13 AM
Slider కర్నూలు

రోడ్డు ప్రమాదంలో సాక్షి రిపోర్టర్ మృతి

#kurnoolroadaccident

కర్నూలు జిల్లా ప్యాపిలి మండలం ప్యాపిలి గ్రామం  సమీపంలోని జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.

శనివారం సాయంత్రం 7 గంటల యాభై నిమిషాలకు ఈ ప్రమాదం జరిగింది. బెంగళూరు నుంచి కర్నూల్ కి వెళ్తున్న ఇన్నోవా వాహనం ముందు చక్రం పగిలి ఎదురుగా రోడ్డుకు అటు వైపు వస్తున్న లారీని ఢీకొన్నది.

దాంతో ముగ్గురు మృతి చెందారు.

ఈ సంఘటనలో మరణించిన  ముగ్గురిలో కర్నూలు జిల్లా ఆత్మకూరు సాక్షి రిపోర్టర్ సుధాకర్ గౌడ్ కూడా ఉన్నారు.

Related posts

విజయనగరం మున్సిపల్ కార్పోరేషన్ ఏం చేసిందంటే..?

Satyam NEWS

జగన్ రాజకీయ చిత్రానికి సెన్సార్ కత్తెరలు

Satyam NEWS

రవిందర్ రెడ్డి నగర్ కాలనీ సమస్యలు పై వినతి

Satyam NEWS

Leave a Comment