27.7 C
Hyderabad
April 20, 2024 01: 16 AM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో జీతాలు, పింఛన్లు 3వ తారీకునే!

ys jagan 44

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు, సంక్షేమ పింఛన్లు అందుకుంటున్న వారు సెప్టెంబరు నెలకు సంబంధించి తమ జీతాలు, పింఛన్ల కోసం రెండు రోజులు ఎదురు చూడకతప్పదు. జీతాలు ఇచ్చే రోజైన సెప్టెంబరు 1 ఆదివారం కావడం, వరుసగా రెండో రోజు(2న) వినాయక చవితి కావడంతో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దీంతో మరుసటి రోజైన 3వ తేదీ నుంచి అందుతాయని ఆర్థిక శాఖ తెలిపింది.

Related posts

కోనసీమ రాజకీయాలతో జగన్ రెడ్డి కుయ్యో.. మొర్రో..

Satyam NEWS

నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి

Satyam NEWS

ప్రవీణ్ ప్రకాశ్ ఆదేశాలపై సరికొత్త వివాదం

Satyam NEWS

Leave a Comment