23.2 C
Hyderabad
September 27, 2023 21: 29 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఏపిలో జీతాలు, పింఛన్లు 3వ తారీకునే!

ys jagan 44

ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగులు, సంక్షేమ పింఛన్లు అందుకుంటున్న వారు సెప్టెంబరు నెలకు సంబంధించి తమ జీతాలు, పింఛన్ల కోసం రెండు రోజులు ఎదురు చూడకతప్పదు. జీతాలు ఇచ్చే రోజైన సెప్టెంబరు 1 ఆదివారం కావడం, వరుసగా రెండో రోజు(2న) వినాయక చవితి కావడంతో బ్యాంకులకు సెలవు ప్రకటించారు. దీంతో మరుసటి రోజైన 3వ తేదీ నుంచి అందుతాయని ఆర్థిక శాఖ తెలిపింది.

Related posts

సుమాంజలి సీడ్స్ మిరప క్షేత్ర ప్రదర్శన

Murali Krishna

ఆశా కార్యకర్తలకు చీరలు పంచిన వైద్యాధికారి

Satyam NEWS

సందిగ్ధం నుంచి సగం క్లారిటీ వచ్చిన సెల్ఫ్ డిస్మిసల్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!