39.2 C
Hyderabad
April 23, 2024 15: 04 PM
Slider ప్రపంచం

సేవ్ దెమ్:మయన్మార్ లో రోహింగ్యాలను రక్షించండి

save rohyangas

రోహింగ్యాలను రక్షించాలని మయన్మార్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం ఆదేశించింది.దేశంలో వారి పై జరుగుతున్నా దాడులను ఆపేందుకు చర్యలు తీసుకోవాలని హెచ్చరించింది.ముస్లిం రోహింగ్యా ప్రజల హక్కుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ న్యాయస్థానం ఇవాళ మయన్మార్‌ దేశాన్ని ఆదేశించింది. అలాగే దేశంలో రోహింగ్యాలపై జరిగిన నేరాలకు సంబందించిన రుజువులను భద్రపరిచి, నాలుగు నెలల్లో నివేదిక ఇవ్వాలని ఉన్నత కోర్టు మయన్మార్‌ను ఆదేశించింది. అయితే మయన్మార్‌లో 2017 సైనిక అణిచివేత తరువాత 7,30,000 మందికి పైగా రోహింగ్యాలు ఆ దేశాన్ని విడిచి పారిపోయారు.

Related posts

లేటెస్ట్ పోస్టర్:నాగచైతన్య సాయి పల్లవి ల లవ్ స్టోరీ

Satyam NEWS

మార్కెట్ క్రాష్: 11 ఏళ్ల తర్వాత బడ్జెట్ రోజు భారీ పతనం

Satyam NEWS

పిడుగుపాటుకు కాలిపోయిన ట్రాన్స్ ఫార్మర్

Satyam NEWS

Leave a Comment