36.2 C
Hyderabad
April 16, 2024 19: 26 PM
Slider ముఖ్యంశాలు

టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి తెలంగాణను కాపాడుకుందాం

#malluravi

టీఆర్‌ఎస్ నేతల నుండి తెలంగాణను కాపాడుకోవాలని టీపీ సీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్ మల్లురవి సోమవారం ఒక ప్రకటనతో తెలియజేశారు.రాష్ట్రంలో టిఆర్ఎస్ నేతలు, నాయకులు, కార్యకర్తలు మహిళలతో సహా ప్రతి ఒక్కరినీ వేధిస్తున్నారని వారు పేర్కొన్నారు.కొల్లాపూర్ నియోజకవర్గం, పానుగల్ మండలం, జమ్మాపూర్ గ్రామానికి చెందిన టిఆర్‌ఎస్ డిప్యూటీ సర్పంచ్ నాగరాజు భూ సమస్యను పరిష్కరించేందుకు ఉపకారంగా వితంతు మహిళ ను తనతో పడుకోమని బలవంతం చేశాడు.

ఇదంతా అమే సెల్‌ఫోన్‌లో రికార్డ్ చేసి పానుగల్ పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టింది.ఇదొక్కటే కాదు రాష్ట్రంలో ఇలాంటి ఘటనలను ఎన్నో జరుగుతున్నాయి. ఇలాంటి వాటిని అరికట్టడంలో టిఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.వీటిని ప్రజలు నియంత్రించాల్సిన సమయం ఆసన్నమైందని, ఈ సందర్భంగా టిఆర్ఎస్ ప్రభుత్వం నుండి తెలంగాణను కాపాడాలని డాక్టర్ మల్లు రవి రాష్ట్ర ప్రజలను కోరారు.

Related posts

థ్యాంక్స్ టు కేసీఆర్: మహానగరానికి నిధుల పంట

Satyam NEWS

తిరుమలలో క్రమంగా పెరుగుతున్న భక్తుల రద్దీ

Satyam NEWS

వరిధాన్యం కొనుగోలుకు మార్కెట్ యార్డు చొరవ

Satyam NEWS

Leave a Comment