37.2 C
Hyderabad
April 19, 2024 11: 17 AM
Slider ప్రత్యేకం

మతం మారిన వారికి ఎస్ సి పథకాలు వర్తించవు

#raghuramakrishnamraju

మతం మారిన వారికి ఎస్ సి అభివృద్ధి కోసం నిర్దేశించిన పథకాలు వర్తించవని కేంద్ర సామాజిక న్యాయ, సాధికార శాఖ సహాయ మంత్రి ఎ.నారాయణ స్వామి తెలిపారు.

వై ఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు, పార్లమెంటు సభ్యుడు కె.రఘురామకృష్ణంరాజు లోక్ సభలో అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం చెప్పారు.

ఎస్ సిల సంక్షేమం కోసం నిర్దేశించిన పథకాలను క్రైస్తవం లోకి మారిన వారికి వర్తింప చేయవచ్చా అని ఆయన అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం చెబుతూ 1977 ఆగస్టు 30న జారీ చేసిన 341 జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ లో కేంద్ర పథకాలను మతం మారిన ఎస్ సి లకు వర్తింపచేస్తున్న విషయం కేంద్రానికి తెలుసా అని కూడా ఆయన ప్రశ్నించారు.

ఎస్ సి లకు నిర్దేశించిన పథకాలు కన్వర్టెడ్ క్రిష్టియన్లకు వర్తింప చేయడానికి వీల్లేదని కేంద్ర  మంత్రి స్పష్టం చేశారు.

Related posts

టీడీపీ నేతని కారుతో ఢీకొట్టి హత్య చేయాలనుకోవడం దారుణం

Satyam NEWS

నాగర్ కర్నూల్ ఎస్సీ మెనెజ్ మేంట్ హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

Satyam NEWS

ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పినా అడిగే దమ్ములేని జగన్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment