39.2 C
Hyderabad
March 29, 2024 14: 01 PM
Slider ఖమ్మం

స్కూలు బస్సు బోల్తా

#accident

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో  రోడ్డు ప్రమాదం. జరిగింది. అశ్వారావుపేట మండలం పాపిడిగూడెంలో స్కూలు బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది. చిన్నారులు ఉన్నారు. బస్సు బోల్తా పడడంతో వారందరికీ గాయాలయ్యాయి. ప్రమాదస్థలికి పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. గాయపడిన చిన్నారులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఆదివారం పాటశాల నిర్వహిస్తుండటం పై కూడా దర్యాప్తు చేస్తున్నారు.

Related posts

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్: ఆరుగురు పోలీసులు మృతి

Satyam NEWS

కార్తీక మాసం…డిప్యూటీ స్పీకర్ ఆలయ సందర్శనం..!

Satyam NEWS

ధర్మపురిలో కన్నుల పండువగా శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ వారి కళ్యాణం

Satyam NEWS

Leave a Comment