భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రోడ్డు ప్రమాదం. జరిగింది. అశ్వారావుపేట మండలం పాపిడిగూడెంలో స్కూలు బస్సు బోల్తా పడింది. ప్రమాద సమయంలో బస్సులో 40 మంది. చిన్నారులు ఉన్నారు. బస్సు బోల్తా పడడంతో వారందరికీ గాయాలయ్యాయి. ప్రమాదస్థలికి పోలీసులు హుటాహుటిన చేరుకున్నారు. గాయపడిన చిన్నారులను సమీప ఆసుపత్రికి తరలించారు. ఆదివారం పాటశాల నిర్వహిస్తుండటం పై కూడా దర్యాప్తు చేస్తున్నారు.
previous post