32.2 C
Hyderabad
March 29, 2024 01: 11 AM
Slider ప్రత్యేకం

తెలంగాణ లో రేపటి నుంచి స్కూళ్లు బంద్

#SabitaIndrareddy

స్కూళ్లలో పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

వైద్య కాలేజీలు మినహా రాష్ట్రంలోని విద్యా సంస్థలు అన్నింటిని తాత్కాలికంగా రేపటి నుంచి మూసివేయాలని నిర్ణయించింది.

ఈ మేరకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఆన్లైన్ లో క్లాసులు యథావిథిగా కొనసాగుతాయని ఆమె తెలిపారు.

Related posts

ప్రజలకు సేవలు అందించడంలో రిసెప్షన్ అధికారి పాత్ర కీలకం

Satyam NEWS

రాజ్యాధికారం వైపు బిసిలు అడుగులు వేయాలి

Bhavani

దళితుడి హోటల్ కూల్చేసిన చేసిన దుండగులను అరెస్టు చేయాలి

Satyam NEWS

Leave a Comment