28.2 C
Hyderabad
April 20, 2024 14: 27 PM
Slider ముఖ్యంశాలు

8 నుంచి 16 వరకూ తెలంగాణ లో స్కూళ్లు మూసివేత

#Telangana CM KCR

ఓమైక్రాన్ తీవ్రత రోజు రోజుకు పెరుగుతున్నది. తెలంగాణలో ఈ నెల 8వ తేదీ నుంచి స్కూళ్లను మూసివేస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ పై ప్రగతి భవన్ లో సిఎం కేసీఆర్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రం లోని అన్ని విద్యా సంస్థలకు ఈ నెల 8 తేదీ నుంచి 16 తేదీ వరకు సెలవులు ఇవ్వాలని సీఎం కేసిఆర్ ఆదేశం ఇచ్చారు. అనంతరం మళ్లీ నిర్వహించే సమావేశంలో తదుపరి నిర్ణయం తీసుకుంటారు.

Related posts

కేసులపై  ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి

Murali Krishna

మంచితనానికి మారుపేరుగా నిలిచిన నాందేవ్ కాంబ్లే : ఎమ్మెల్యే రామన్న

Satyam NEWS

శ్రీ శంభు లింగేశ్వర స్వామి ఆలయ గోపుర నిర్మాణానికి శంకుస్థాపన

Satyam NEWS

Leave a Comment