33.2 C
Hyderabad
April 26, 2024 00: 39 AM
Slider రంగారెడ్డి

సీ ప్రెస్ పిష్ మార్కెట్ ను ప్రారంభించిన బన్నల ప్రవీణ్ ముదిరాజ్

#seefresh

ఉప్పల్ నియోజకవర్గం  చిల్కానగర్ డివిజన్లో నూతనంగా  ఏర్పాటు చేసిన సీ ప్రెస్ పిష్ మార్కెట్ ను డివిజన్ టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు  బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ ముఖ్య అతిదిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా బన్నాల ప్రవీణ్  మాట్లాడుతూ  రాష్ట్ర  ముఖ్యమంత్రి కేసీఆర్  మత్స్య పరిశ్రమ అభివృద్ధి పదంలో బాగంగా  చేప పిల్లలను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా సరఫరా చేస్తోందన్నారు. మరిన్ని సీ ఫ్రెష్  బ్రాంచీలు ఏర్పాటు చేసి  వినియోగదారుల మన్నలను పొందాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ సీనియర్ నాయకులు ఏదుల కొండల్ రెడ్డి, రామ్ రెడ్డి, కోకొండ జగన్,  అల్లిబిల్లి మహేందర్,మాస శేఖర్, బానాల నారాయణ రెడ్డి, రామానుజన్, బింగి శ్రీనివాస్, రవీందర్ గౌడ్, పుష్ప రాజ్, శ్యామ్, సంస్థ యాజమాన్యం రాకేష్ కుమార్, జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Related posts

శోభాయమానంగా పిల్లలమర్రి దేవాలయాలు

Murali Krishna

తెలంగాణ న్యాయమూర్తుల సంఖ్య ను పెంచడం హర్షణీయం

Satyam NEWS

Demand: కరోనా పరీక్షలు ఉచితంగా నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment