33.2 C
Hyderabad
April 25, 2024 23: 29 PM
Slider నెల్లూరు

కరోనా మృతులకు పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా సేవ

#Peoples front

కరోనాతో మరణించిన వారికి ఎక్కడా కూడా గౌరవప్రదమైన అంతిమ సంస్కారాలు జరగడం లేదు. మృతదేహన్ని చూడడానికి అంత్యక్రియలు నిర్వహించడానికి కూడా కుటుంబసభ్యులు, బంధువులు ఎవరూ ముందుకు రావడంలేదు. అందరు ఉన్నా అనాథ శవాలుగా మిగిలిపోతున్నాయి.

ఈ నేపథ్యంలోనే నెల్లూరుకు చెందిన పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సంస్థ సభ్యులు తమ సేవలు అందించేందు ముందుకొస్తున్నారు. జొన్నవాడ సెంటర్‌ సమీపంలోని కామాక్షికట్ట ప్రాంతానికి చెందిన 58 ఏళ్ల ఓ వ్యక్తి గుండెపోటుతో ఆదివారం మృతి చెందగా బంధువులెవరూ అంత్యక్రియలు చేసేందుకు ముందుకు రాలేదు.

నగర కమిషనర్‌ పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా సభ్యులకు సమాచారం ఇవ్వడంతో వారు పీపీఈ కిట్లు ధరించి సంప్రదాయం ప్రకారం ఆదివారం అంత్యక్రియలు పూర్తి చేశారు.

Related posts

విద్యార్ధులపై వైసిపి ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దౌర్జన్యం

Satyam NEWS

కరోనా ఇన్ఫెక్షన్ గరిష్ట స్థాయికి చేరిన చైనా

Satyam NEWS

యువరాజు కేటీఆర్ రాక… పోలీసుల ఓవర్ యాక్షన్

Satyam NEWS

Leave a Comment