తెలంగాణ ప్రజానికం బిజెపి వైపు చూస్తొందని రానున్న రోజుల్లో బీజేపిలో చేరికలు ఉప్పెనలా ఉంటాయని కూకటపల్లి బిజెపి ఇంచార్జ్ మాధవరం కాంతారావు అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలంగాణ ప్రజానికం బిజెపి వైపు చూస్తొందని రానున్న రోజుల్లో బీజేపిలో చేరికలు ఉప్పెనలా ఉంటాయని కూకటపల్లి బిజెపి ఇంచార్జ్ మాధవరం కాంతారావు స్పష్టం చేశారు.
ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలనకు ఆకర్షితులై స్థానిక ఫతే నగర్ డివిజన్లోని వెంకటేశ్వర్ నగర్ , సత్యసాయి నగర్ సంబంధించిన పలు తెరాస నాయకులు కూకటపల్లి బిజెపి ఇంచార్జ్ మాధవరం కాంతారావు సమక్షంలో బిజెపి పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారిని కండువాతో ఆహ్వానించి శుభాకాంక్షలు తెలియజేశారు. అభివృద్ధి సంక్షేమ పాలన గాలికి వదిలేసి అక్రమాలు దౌర్జన్యాలు చేస్తున్న తెరాస నాయకులకు ప్రజలు తొందరలోనే బుద్ధి చెప్తారని తెలిపారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తెలంగాణ ప్రజానికం బిజెపి వైపు చూస్తుందని రానున్న రోజుల్లో బీజేపిలో చేరికలు ఉప్పెనలా ఉంటాయని మాధవరం కాంతారావు తెలియచేసారు. ఈ కార్యక్రమంలో అంజు యాదవ్ వి వెంకటేష్ తులసి ,మోజేష్,గిరినదు,ప్రకాష్,అంజు యాదవ్, జయదేవ్ , ప్రతాప్, బిక్షo, సాగర్, టి భానుప్రకాష్, కే శ్రీను, హెచ్ లక్ష్మి, ఎం లక్ష్మి, అనిరుధ్ ,ప్రసాద్,శ్రీను ,గిరీష్ ప్రతాప్,ఎం గిరీష్, సీ. దాస్ తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి