39.2 C
Hyderabad
March 29, 2024 13: 40 PM
Slider ఆధ్యాత్మికం జాతీయం

చినజియర్ ఆశీస్సుల కోసం వచ్చిన మధ్యప్రదేశ్ మాజీ సిఎం

shivaraj

మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సతీ సమేతంగా చిన జియర్ స్వామి ఆశ్రమానికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా హైదరాబాద్ చేరుకున్న శివరాజ్ సింగ్ చౌహన్ నేరుగా చిన జియర్ ఆశ్రమానికి వెళ్లారు. బేగంపేట ఎయిర్ పోర్టు లో ఆయనకు రాజేంద్రనగర్ నియజక వర్గ  బీజేపీ నేత బుక్క వేణు గోపాల్ ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు ఆశ్రమంలోనే బస చేయనున్నట్లు సమాచారం.

Related posts

ఎస్.పి. మృతికి తెలుగు చలన చిత్ర దర్శకుల సంఘం సంతాపం

Satyam NEWS

ఆధార్ కార్డు లేదని బడిలో చేర్చుకోక పోవటం విచారకరం

Satyam NEWS

ఆత్మహత్యాయత్నానికి గురైన దళిత విలేఖరికి దక్కని న్యాయం

Satyam NEWS

Leave a Comment