మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ సతీ సమేతంగా చిన జియర్ స్వామి ఆశ్రమానికి విచ్చేశారు. ప్రత్యేక విమానంలో కుటుంబ సమేతంగా హైదరాబాద్ చేరుకున్న శివరాజ్ సింగ్ చౌహన్ నేరుగా చిన జియర్ ఆశ్రమానికి వెళ్లారు. బేగంపేట ఎయిర్ పోర్టు లో ఆయనకు రాజేంద్రనగర్ నియజక వర్గ బీజేపీ నేత బుక్క వేణు గోపాల్ ఆధ్వర్యంలో బిజెపి కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ రోజు ఆశ్రమంలోనే బస చేయనున్నట్లు సమాచారం.
previous post