40.2 C
Hyderabad
April 24, 2024 16: 19 PM
Slider హైదరాబాద్

శివరాత్రి క్రికెట్ టోర్నీ విజేతలకు బహుమతులు

cricket tory

శివరాత్రి సందర్భంగా కాలేరు పద్మావెంకటేష్ ఆధ్వర్యంలో క్రికెట్ టోర్నమెంట్ గోల్నాక డివిజన్ నెహ్రూ నగర్ ప్లే గ్రౌండ్లో నిర్వహించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ ముడు రోజుల పాటు జరిగింది. ఈ ట్రోర్నమెంట్ లో అంబర్ పేట్ నియోజకవర్గం ప్రతి డివిజన్ నుండి మొత్తం 30 టీమ్ లు పాల్గొన్నారని గోల్నాక డివిజన్ వార్డ్ మెంబర్ దోర్నాల భరత్రాజ్ ముదిరాజ్ తెలిపారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన నియోజకవర్గం ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ పాల్గొని  ఫైనల్ మ్యాచ్ లో గెలిచిన టీమ్ విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాలేరు శ్రావన్, కాలేరు రాజు తదితరులు పాల్గొన్నారు.

Related posts

భట్టి నాయకత్వంలో పటిష్టంగా ముందుకు వెళుతున్న కాంగ్రెస్

Satyam NEWS

షోకాజ్ నోటీసులు ఇవ్వడం తగదు

Satyam NEWS

రాజ్యాంగంతో అందరికి సమానత్వంను కల్పించిన మహనీయుడు అంబేద్క‌ర్

Satyam NEWS

Leave a Comment