28.7 C
Hyderabad
April 25, 2024 05: 05 AM
Slider ఆధ్యాత్మికం

పాక్షిక కర్ప్యూ నేపథ్యంలో సింహాచలం దేవాలయ వేళల్లో మార్పులు

#simhachalam

బుధవారం (05-05-21)  నుంచి సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తులకు ఉదయం  6:30  గంటల నుంచి 11:30(AM)  వరకు దర్శనాలు.  ఉదయం 11:30 గంటల వరకు మాత్రమే భక్తులను ఆలయంలోపలికి అనుమతిస్తారు.

అయితే స్వామివారికి జరగాల్సిన సేవలన్నీ యథాతథంగా రాత్రి 9:00 గంటలకు అంటే పవళింపు సేవ వరకు జరుగుతాయి. వాటిలో ఎలాంటి మార్పు ఉండబోదు. 

భక్తులు ఈ విషయాన్ని గమనించి స్వామివారిని ఉదయంపూట దర్శించుకోవాలని ఆలయ ఈఓ, ట్రస్ట్  బోర్డు  సభ్యులు ,అధికారులు విజ్ఞప్తి చేశారు.

Related posts

కొత్త ఏడాది ప్రారంభంలో మంత్రి బొత్స కొత్త సందేశం…!

Satyam NEWS

గుడిసెలు తగలబెట్టిన వారిని వెంటనే శిక్షించాలి

Satyam NEWS

అంచనాలకు మించి ‘వాల్తేరు వీరయ్య’

Satyam NEWS

Leave a Comment