బుధవారం (05-05-21) నుంచి సింహాచలం శ్రీశ్రీశ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి ఆలయంలో భక్తులకు ఉదయం 6:30 గంటల నుంచి 11:30(AM) వరకు దర్శనాలు. ఉదయం 11:30 గంటల వరకు మాత్రమే భక్తులను ఆలయంలోపలికి అనుమతిస్తారు.
అయితే స్వామివారికి జరగాల్సిన సేవలన్నీ యథాతథంగా రాత్రి 9:00 గంటలకు అంటే పవళింపు సేవ వరకు జరుగుతాయి. వాటిలో ఎలాంటి మార్పు ఉండబోదు.
భక్తులు ఈ విషయాన్ని గమనించి స్వామివారిని ఉదయంపూట దర్శించుకోవాలని ఆలయ ఈఓ, ట్రస్ట్ బోర్డు సభ్యులు ,అధికారులు విజ్ఞప్తి చేశారు.