మరి కొద్ది గంటలలో విజయనగరం శ్రీశ్రీ శ్రీ పైడతల్లి అమ్మవారి సిరిమాను సంబరం మొదలవ్వబోతోంది.అనుకున్న సమయానికి నగరంలో ని హుకుం పేట నుంచీ సిరిమాను బయలుదేరే విధంగా స్వయంగా ఎస్పీ దీపికా రంగంలో కి పరిస్థితి పర్యవేక్షించారు.ఈ మేరకు హుకుం పేటలో సిరిమాను బయలుదేరే స్థితిని ఎస్పీ పరిశీలించారు.
previous post