32.7 C
Hyderabad
March 29, 2024 10: 29 AM
Slider ముఖ్యంశాలు

ఎంపీ రఘురామకృష్ణంరాజుకు నోటీసులు

#rrr

ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు జారీ చేసింది.  విచారణ హాజరుకావాలని 41ఎ సీఆర్పీసీ కింద నోటిసులు అందించింది. టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలకు రూ.100 కోట్లు సమకూరుస్తానని రఘురామకృష్ణంరాజు  చెప్పినట్టు సిట్ అనుమానం వ్యక్తం చేస్తోంది. ఆయనను విచరిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

Related posts

అభివృద్ధి కార్యక్రమాలలో ప్రజలు భాగస్వాములు కావాలి

Satyam NEWS

హెడ్ కానిస్టేబుల్ కుటుంబానికి భద్రతచెక్కు అందజేత

Bhavani

కరోనా చికిత్సకు ఫీజులు అధికంగా వసూలు చేస్తే క్రిమినల్ చర్యలు

Satyam NEWS

Leave a Comment