27.7 C
Hyderabad
March 29, 2024 03: 44 AM
Slider మెదక్

శివోహం: సంగమేశ్వరాలయంలో ఎంపి బిబి పాటిల్ పూజలు

jharasangam

సంగారెడ్డి జిల్లా ఝరాసంగం లొ గల పవిత్ర పుణ్యక్షేత్రం కేతకి సంగమేశ్వర ఆలయంలో జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు భీంరావు బస్వంత్రావు పాటిల్ మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని  ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో పాల్గొన్నారు .ఉదయం నుండే అర్చన  అభిషేకాల్లో పాల్గొన్న ఆయన బంగారు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలందరు సుభిక్షంగా సుఖసంతోషాలతో ఉండాలని ఆ పరమేశ్వరుని అనుగ్రహం అందరిపైన ఉండాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఎంపితోపాటు సిడిసి చైర్మెన్ ఉమాకాంత్ పటేల్ స్థానిక తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Related posts

పల్నాడు ప్రాంత రైల్వే సమస్యలు సత్వరమే పరిష్కరించండి

Satyam NEWS

దేశ వైవిధ్యాన్ని మోదీకి తెలిసేలా చేసిన దీదీ

Satyam NEWS

అనాథ పిల్లలకు స్వెటర్స్ పంచిన అనురాగ్ హెల్పింగ్ సొసైటీ

Satyam NEWS

Leave a Comment