27.7 C
Hyderabad
April 25, 2024 09: 49 AM
Slider నిజామాబాద్

శివోహం: శివరాత్రి పూజల్లో ఎమ్మెల్యే హనుమంత్ షిండే

siva bichkunda

మహాశివరాత్రి పర్వదినోత్సవాన్ని పురస్కరించుకుని జుక్కల్ శాసన సభ్యులు హనుమంత్ సిండే బిచ్కుంద మండల కేంద్రంలో గల కాశీ విశ్వనాధ్ ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అనంతరం మఠాధిపతి సోమయప స్వామిని దర్శించుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు ఎంపీపీ  అశోక్ పటేల్.జడ్పిటిసి భారతి రాజు మార్కెట్ కమిటీ అధ్యక్షురాలు సాయవ్వ సాయిరాం తెరాస అధ్యక్షులు వెంకట్రావ్ దేశాయి రైతు సమన్వయ సమితి అధ్యక్షులు బస్వరాజ్ పటేల్, సర్పంచ్ శ్రీరేఖ రాజు సహకార సంఘం అధ్యక్షులు బాలాజీ రైతులు పాల్గొన్నారు.

Related posts

మాకే మద్దతు ఇవ్వండి:సిపిఐకి కాంగ్రెస్ వినతి

Satyam NEWS

దేశ అభివృద్ధి బిఅర్ఎస్ తోనే సాధ్యం

Satyam NEWS

గుడ్ వర్క్: ఉచితంగా టిఫిన్ అందించిన ఛారిటబుల్ ట్రస్టు

Satyam NEWS

Leave a Comment