35.2 C
Hyderabad
April 20, 2024 15: 36 PM
Slider ముఖ్యంశాలు

అగ్నిప్రమాదంలో  ఆరుగురు సజీవదహనం

#fire

ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని  ఫిరోజాబాద్ లోని  పాధమ్ లో  జరిగిన అగ్నిప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు సజీవదహనం అయ్యారు. వీరిలో ముగ్గురు చిన్నారులు కూడా ఉన్నారు. ఓ ఎలక్ట్రానిక్స్, ఫర్నిచర్ షాపులో ఈ ప్రమాదం జరిగింది. ఈ విషాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ బాధిత కుటుంబానికి రూ.2 లక్షలు నష్టపరిహారాన్ని ప్రకటించారు. షాట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద ఘటన పై విచారిస్తున్నారు.

Related posts

హుజూర్ నగర్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు

Satyam NEWS

చరిత్రను మార్చబోయే తొలి అడుగు ఇంగ్లీష్ మీడియం

Satyam NEWS

టవర్ క్లాక్ బ్రిడ్జి అవకతవకలపై విచారణ జరపాలి

Bhavani

Leave a Comment