28.2 C
Hyderabad
April 20, 2024 12: 18 PM
Slider జాతీయం

ఛత్తీస్ ఘడ్ లో భారీ ఎన్ కౌంటర్: ఆరుగురు పోలీసులు మృతి

#encounter at Maharastra

ఛత్తీస్ ఘడ్ రక్తమోడింది. మావోయిస్టులు పోలీసు బలగాలను భారీ దెబ్బకొట్టారు.

నిన్నటి నుంచి కొనసాగుతున్న భారీ ఎన్ కౌంటర్ లో ఇప్పటి వరకు ఆరుగురు పోలీసులు మరణించారు. ఒక మహిళా మావోయిస్టు కూడా మృతి చెందినట్లు తెలిసింది.

బీజాపూర్ జిల్లా టర్రెం అటవీ ప్రాంతంలో ఈ ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్ కౌంటర్ సందర్భంగా  లో టర్రెం అడవుల్లో తప్పిపోయిన పోలీసు బలగాల గుర్తింపు కోసం సహాయ చర్యలు చేపట్టారు.

ఆ ప్రాంతానికి భారీగా అదనపు బలగాలను తరలించారు. మృతుల సంఖ్య భారీగా ఉండే అవకాశం ఉందని బీజాపూర్ పోలీసులు తెలిపారు.

Related posts

పిసిసి అధ్యక్షుడికి శుభాకాంక్షలు తెలిపిన రాగిడి

Satyam NEWS

ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు: ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్

Bhavani

బహుజన్ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ వర్ధంతి

Satyam NEWS

Leave a Comment