38.2 C
Hyderabad
April 25, 2024 12: 21 PM
Slider సినిమా

ఆ ‘ఇద్దరు’ మంచి మిత్రులంటున్న సోనీ చరిష్ఠ

#SoniCherista

తాజాగా యాక్షన్ కింగ్ అర్జున్, వెర్సటైల్ ఆర్టిస్ట్ జె.డి.చక్రవర్తి, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమారస్వామి భార్య రాధిక కుమారస్వామి ముఖ్య తారాగణంగా రూపొందుతున్న తెలుగు-తమిళ-కన్నడ భాషా చిత్రం (తెలుగులో ‘ఇద్దరు’) తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందనే ఆశాభావం వ్యక్తం చేస్తోంది అందాల కథానాయకి సోని చరిష్ఠ.

ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న సోనీ ‘ఇద్దరు’ చిత్రం గురించి మాట్లాడుతూ… ఈ చిత్రంలో యాక్షన్ కింగ్ అర్జున్, జె.డి.చక్రవర్తి, రాధిక కుమారస్వామిలతో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని పేర్కొంది!!

Related posts

వ్యత్యాసం..

Satyam NEWS

జైలుకు వెళ్లి వచ్చిన రైతులకు ఘన స్వాగతం

Satyam NEWS

వైశ్య ప్రముఖుడు కొత్తా వెంకటేశ్వర్లు ఇక లేరు

Satyam NEWS

Leave a Comment