32.7 C
Hyderabad
March 29, 2024 10: 21 AM
Slider జాతీయం

ఢిల్లీ నుంచి మకాం మారుస్తున్న సోనియాగాంధీ

#Sonia Gandhi

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ ఢిల్లీ నుంచి మకాం మార్చబోతున్నారు. బహుశ ఆమె గోవాకు గానీ చెన్నైకి గానీ నివాసం మార్చే అవకాశం ఉందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.

ఢిల్లీలో వాయు కాలుష్యం భారీ ఎత్తున ఉన్న విషయం తెలిసిందే. సోనియాగాంధీ చాలా కాలంగా ఆస్త్మాతో ఇబ్బంది పడుతున్నారు.

అంతే కాకుండా ఆమెకు తరచూ ఊపిరితిత్తుల ఇన్ ఫెక్షన్ సోకుతున్నది. ఈ నేపథ్యంలో కాలుష్య ఢిల్లీలో ఉండటం కన్నా ఊరు మారిస్తే బాగుంటుందని డాక్టర్లు సూచించినట్లుగా పార్టీ వర్గాలు వెల్లడించాయి.

దాంతో ఆమె ఢిల్లీ నుంచి బయలు దేరి గోవాకు వెళ్లాలా లేక చెన్నై వెళ్లాలా అని ఆలోచిస్తున్నారు. ఆమె తో బాటు రాహుల్ గాంధీ గానీ ప్రియాంక గాంధీగానీ ఉంటారు.

Related posts

అధికార పార్టీ ఎంఎల్ఏ మాధవరంపై ఐటి దాడులు

Satyam NEWS

దొరికిన బ్లాక్ బాక్స్.. ఘటనపై కీలాకాధారాలు లభ్యం

Sub Editor

ఫేక్ న్యూస్ ను కొట్టి పారేసిన జూపల్లి అనుచరులు

Satyam NEWS

Leave a Comment