28.2 C
Hyderabad
April 30, 2025 06: 07 AM
Slider తెలంగాణ

పశువుల వ్యర్ధాలతో నూనె, సబ్బుల తయారీ కంపెనీ సీజ్

soap factary

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ప్రాంతంలోని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో ఉన్న అలీనగర్ లో అక్రమంగా పశువుల వ్యర్థాలతో చేసిన నూనెతో సబ్బులు తయారు చేస్తున్న పరిశ్రమపై ఎస్వోటీ పోలీసులు నేడు దాడి చేశారు. పశువుల వ్యర్ధాలతో సబ్బులను తయారు చేస్తున్న ఈ పరిశ్రమ నుంచి దుర్గంధం వెలువడుతుంది. ఎస్వోటీ పోలీసులు ఈ కంపెనీ సమాచారం అందుకుని దాడి చేసి ముగ్గురుని అరెస్టు చేశారు. దానితో బాటు కంపెనీ ని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) అధికారులకు అప్పగించారు.

Related posts

బ్లాక్ స్పాట్స్ ను సందర్శించిన ఇంజనీర్లు, పోలీస్ అధికారులు

mamatha

Another calamity: మిడతల దాడి బెడద దేశాన్ని వదల్లేదు

Satyam NEWS

కోలాహలంగా కోడి రామకృష్ణ జయంతి వేడుకలు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!