27.2 C
Hyderabad
December 8, 2023 18: 14 PM
Slider తెలంగాణ

పశువుల వ్యర్ధాలతో నూనె, సబ్బుల తయారీ కంపెనీ సీజ్

soap factary

హైదరాబాద్ లోని రాజేంద్రనగర్ ప్రాంతంలోని మైలార్ దేవుపల్లి పోలీస్ స్టేషన్ పరిధి లో ఉన్న అలీనగర్ లో అక్రమంగా పశువుల వ్యర్థాలతో చేసిన నూనెతో సబ్బులు తయారు చేస్తున్న పరిశ్రమపై ఎస్వోటీ పోలీసులు నేడు దాడి చేశారు. పశువుల వ్యర్ధాలతో సబ్బులను తయారు చేస్తున్న ఈ పరిశ్రమ నుంచి దుర్గంధం వెలువడుతుంది. ఎస్వోటీ పోలీసులు ఈ కంపెనీ సమాచారం అందుకుని దాడి చేసి ముగ్గురుని అరెస్టు చేశారు. దానితో బాటు కంపెనీ ని సీజ్ చేశారు. స్వాధీనం చేసుకున్న నమూనాలను పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (PCB) అధికారులకు అప్పగించారు.

Related posts

ఆటో నుంచి జల జలా రాలిపడ్డ నోట్ల కట్టలు

Satyam NEWS

సీరియల్ చూడొద్దని చెప్పినందుకు మహిళ ఆత్మహత్యాయత్నం

Bhavani

ప‌దోత‌ర‌గ‌తి ప‌రీక్షా కేంద్రాలను త‌నిఖీ చేసిన విజయనగరం క‌లెక్ట‌ర్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!