32.2 C
Hyderabad
April 20, 2024 19: 59 PM
Slider గుంటూరు

రైల్వే స్టేషన్ ను పరిశీలించిన దక్షిణ మధ్య రైల్వే జియం

#southcentralrailway

గుంటూరు జిల్లా లో మండల కేంద్రమైన రొంపిచర్లలోని రైల్వే స్టేషన్ ను సోమవారం దక్షిణ మధ్య రైల్వే జియం గజానన్ మాల్యా పరిశీలించారు.

రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాలలో పర్యటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా వైరస్ కారణంగా న్యూ పిడుగురాళ్ళ నుండి శావల్యాపురం వరకు ఏర్పాటు చేసిన నూతన రైల్వేస్టేషన్లలో రైలు రాకపోకలు నిలిచిపోయాయని అన్నారు.

న్యూ పిడుగురాళ్ళ నుండి శావల్యాపురం వరకు 45కోట్ల రూపాయలతో విద్యుత్ లైన్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. త్వరలో ఈ మార్గంలో రైళ్ళు నడపటానికి ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో రైల్వే శాఖ డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ పివి దుర్గా ప్రసాద్ రైల్వే శాఖ అధికారులు పాల్గొన్నారు.

Related posts

ఎమ్మెల్సీ ఎన్నికలకు రూ.1.84 కోట్లు విడుదల

Murali Krishna

పూర్తయిన కొత్త జిల్లాల ప్రక్రియ

Sub Editor 2

అర్ధ రాత్రి అయినా కొనసాగుతున్న అమరావతి రైతు ధర్నా

Satyam NEWS

Leave a Comment