28.7 C
Hyderabad
April 24, 2024 03: 30 AM
Slider ముఖ్యంశాలు

జూన్‌ 4న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు

#Southwest Monsoon

భారత్‌లోకి నైరుతి రుతుపవనాల రాక కాస్త ఆలస్యం కానుంది. జూన్‌ 4వ తేదీ నాటికి అవి కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది.

నైరుతి రుతుపవనాలు సాధారణంగా జూన్ 1 నాటికి కేరళలో ప్రవేశిస్తాయి. అయితే, ఈ ఏడాది నాలుగు రోజులు ఆలస్యంగా జూన్‌ 4న ప్రవేశించే అవకాశం ఉందని వెల్లడించింది. గతేడాది మే 29 నాటికే అవి కేరళ తీరానికి చేరుకున్నాయి. 2021లో జూన్‌ 3న, 2020లో జూన్‌ 1న ప్రవేశించాయి..

Related posts

తహసీల్దార్లను సత్కరించిన ఉప్పల్ ఎమ్మెల్యే బేతి

Satyam NEWS

శివరాత్రి సందర్భంగా రామతీర్థం లో ఎన్సీసీ సేవలు

Satyam NEWS

మొదలైన మేడారం వనదేవతల దర్శనం..

Sub Editor

Leave a Comment