36 C
Hyderabad
May 13, 2025 11: 25 AM
Slider ముఖ్యంశాలు

ఇంటిని విరాళంగా ఇచ్చేసిన ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

SP Balasubrahmanyam

ఆయన మధుర గాయకుడే కాదు. మనుసున్న మా రాజు అని నిరూపించుకున్నారు. విశ్వవిఖ్యాత గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం తన ఉదారత్వాన్ని చాటుకుని పదుగురికి ఆదర్శంగా నిలిచారు. తరతరాలుగా తనకు సంప్రాప్తించిన ఆస్తిని ఆ మధుర గాయకుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం వేద పాఠశాలకు విరాళంగా ఇచ్చేశారు. నెల్లూరు లోని తిప్పరాజువారి వీధిలో ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంకు తాతలతండ్రుల నుంచి వచ్చిన ఇల్లు ఉన్నది. ఆ ఇంటిలో వేద పాఠశాల ఏర్పాటు చేయాలనే తలంపుతో ఆయన ఆ ఇంటిని కంచి కామకోటి పీఠానికి విరాళంగా ఇచ్చారు. ఈ ఇంటిలో కంచి పీఠం వారి వేద పాఠశాల త్వరలో ఏర్పాటు కాబోతున్నది.

Related posts

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

బిచ్కుందలో ఆర్డీవో పర్యటన

Sub Editor

కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతం చేయాలి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!