34.2 C
Hyderabad
April 19, 2024 22: 30 PM
Slider ముఖ్యంశాలు

ఇంటిని విరాళంగా ఇచ్చేసిన ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం

SP Balasubrahmanyam

ఆయన మధుర గాయకుడే కాదు. మనుసున్న మా రాజు అని నిరూపించుకున్నారు. విశ్వవిఖ్యాత గాయకుడు ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం తన ఉదారత్వాన్ని చాటుకుని పదుగురికి ఆదర్శంగా నిలిచారు. తరతరాలుగా తనకు సంప్రాప్తించిన ఆస్తిని ఆ మధుర గాయకుడు ఎస్ పి బాల సుబ్రహ్మణ్యం వేద పాఠశాలకు విరాళంగా ఇచ్చేశారు. నెల్లూరు లోని తిప్పరాజువారి వీధిలో ఎస్ పి బాలసుబ్రహ్మణ్యంకు తాతలతండ్రుల నుంచి వచ్చిన ఇల్లు ఉన్నది. ఆ ఇంటిలో వేద పాఠశాల ఏర్పాటు చేయాలనే తలంపుతో ఆయన ఆ ఇంటిని కంచి కామకోటి పీఠానికి విరాళంగా ఇచ్చారు. ఈ ఇంటిలో కంచి పీఠం వారి వేద పాఠశాల త్వరలో ఏర్పాటు కాబోతున్నది.

Related posts

కేసీఆర్ హాలియా బహిరంగసభను రద్దు చేయండి

Satyam NEWS

మర్కజ్ వార్తలతో బెంబేలెత్తిన మల్లేపల్లి వాసులు

Satyam NEWS

పెట్రోల్ డీజిల్ ధరల పెంపుపై కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిరసన

Satyam NEWS

Leave a Comment