31.2 C
Hyderabad
February 14, 2025 21: 08 PM
Slider తూర్పుగోదావరి

భీమేశ్వర స్వామిని దర్శించుకున్న జిల్లా ఎస్పీ

#kakinadapolice

కాకినాడ జిల్లా నూతన ఎస్పీగా బాధ్యతలు చేపట్టనున్న బిందు మాధవ్ ఐపీఎస్ సోమవారం సామర్లకోట కుమార రామ భీమేశ్వర స్వామిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అంతకు ముందు ఆలయానికి చేరుకున్న ఎస్పీ బిందు మాధవ్ కు ఆలయ ఈవో బల్ల నీలకంఠం స్వాగతం పలికారు. అనంతరం భీమేశ్వర స్వామిని,బాలా త్రిపురసుందరి అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ నంది మండలం వద్ద వేద స్వస్తి పలికి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇటీవల జరిగిన బదిలీల్లో బిందుమాధవ్  కర్నూల్ నుండి కాకినాడకు ఎస్పీకే బదిలీపై వచ్చారు. పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిరాజు,సీ. ఐ కృష్ణ భగవాన్,ట్రాపిక్ ఎస్. ఐ అడపా గరగారావుకు పాల్గొన్నారు.

Related posts

అంతర్జాతీయ కరాటే పోటీకి ఎంపికైన శివతేజ

Satyam NEWS

నేరాల నియంత్రణకు పోలీస్ గస్తీ ముమ్మరం చేయండి

Satyam NEWS

క్రీడా శాఖ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ కి ఘన సన్మానం

mamatha

Leave a Comment