27.7 C
Hyderabad
April 24, 2024 09: 42 AM
Slider కర్నూలు

శ్రీశైల మహాక్షేత్రంలో స్వామివారి స్పర్శ దర్శనం

#srisailam

కర్నూలు జిల్లా శ్రీశైల మహాక్షేత్రంలో ఫిబ్రవరి 17 నుంచి 21 వరకు స్వామివారి స్పర్శ దర్శనం అవకాశం కల్పించినట్లు ఈవో లవన్న తెలిపారు. ప్రస్తుతం కోవిడ్ వ్యాప్తి తగ్గుముఖం పట్టడంతో స్పర్శ దర్శనానికి, గర్భాలయ అభిషేకాలను తిరిగి పునరుద్ధరించారు.

ఇక అభిషేక సేవ కర్తలకు కూడా స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం కల్పిస్తామని కూడా ఈవో తెలిపారు. అయితే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు సమయాలలో 22.02.22 నుండి 4.03.22 వరకు కు స్వామివారి స్పర్శ దర్శనానికి అవకాశం ఉండదు. అదేవిధంగా గురు శుక్రవారాలలో మధ్యాహ్నం రెండు గంటల నుంచి మూడు గంటల వరకు ఉచిత స్పర్శ దర్శనానికి భక్తులకు అవకాశం కల్పిస్తారు.

Related posts

బంజారాహిల్స్ సీఐ శివచంద్ర పై సస్పెన్షన్ వేటు

Satyam NEWS

మీడియాకు సమాచారం ఇవ్వడంలో ఫెల్యూర్

Satyam NEWS

ఎక్స్ ప్లోజన్: రామోజీ ఫిల్మ్ సిటీలో ఊహించని ప్రమాదం

Satyam NEWS

Leave a Comment