38.2 C
Hyderabad
April 25, 2024 11: 24 AM
Slider ప్రత్యేకం

చూపులేని వారు కూడా నోట్లను చూడవచ్చు

rbi app

చూపులేని వారి కోసం రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా కొత్త యాప్‌ను రూపొందించింది. ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ నేడు ఈ మ‌ని(ఎంఏఎన్ఐ) యాప్‌ను ఆవిష్క‌రించారు. మొబైల్ ఏయిడెడ్ నోట్ ఐడెంటిఫైయర్ యాప్ ద్వారా చూపులేని వారు కరెన్సీ నోట్ల‌ను గుర్తించ‌డం సులువు అవుతుంది. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్‌, ఐఓఎస్ యాప్ స్టోర్ నుంచి ఈ మ‌ని యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. భారతీయ క‌రెన్సీ నోట్ల‌పై అనేక ఫీచ‌ర్లు ఉంటాయ‌ని, అంధులు కూడా నోట్ల‌ను గుర్తించే విధంగా యాప్‌ను రూపొందించామ‌ని శ‌క్తికాంత్ దాస్ తెలిపారు.

Related posts

తల్లి పాలు బిడ్డకు అమృతం తుల్యం: డాక్టర్ వనజ

Satyam NEWS

సినిమా వైపే అడుగులు వేస్తున్న జనసేన అధినేత

Satyam NEWS

కాంగ్రెస్ ప్రభుత్వంపై వంద రోజుల్లోనే వ్యతిరేకత

Satyam NEWS

Leave a Comment