38.2 C
Hyderabad
April 25, 2024 11: 33 AM
Slider గుంటూరు

పరిపాలనా రాజధానికి ప్రత్యేక బస్సు సర్వీసు

#GopireddySrinivasareddy

పరిపాలనా రాజధాని కాబోతున్న విశాఖపట్నం నగరానికి గుంటూరు జిల్లా నరసరావుపేట నుంచి ఆర్టీసీ బస్సు సర్వీసుప్రారంభిస్తున్నారు.

డాల్ఫిన్ క్రూయిజ్ ఏసీ బస్ ను విశాఖపట్నం నగరానికి ఏర్పాటు చేసినట్లు నరసరావుపేట ఏ పీ ఎస్ ఆర్ టి సి డిపో డిపో మేనేజర్ యస్ కె అబ్దుల్ సలామ్ తెలిపారు.

ఈ బస్సు నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంత వాసులకు సౌకర్యంగా ఉంటుందని ఆయన తెలిపారు. శనివారం (27-03-2021) ఈ బస్సు ప్రారంభం అవుతుందని ఆయన తెలిపారు.

నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఈ బస్ ను ప్రారంభిస్తారని డిపో మేనేజర్ తెలిపారు.

Related posts

మావో ప్రభావిత ప్రాంతాల్లో అభివృద్ధి వేగవంతం

Satyam NEWS

కేస్ స్టడీ: పోలీసులు నిర్లిప్తంగా మారితే ఏమౌతుంది?

Satyam NEWS

ఏపీ లో రాష్ట్రపతి పాలన పెట్టి ఎన్నికలు నిర్వహించాలి

Satyam NEWS

Leave a Comment