రూ.300 ప్రత్యేక ప్రవేశ టిక్కెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం ఆన్ లైన్ లో విడుదల చేసింది.
ఫిబ్రవరి నెలకు సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లును tirupatibalaji.ap.gov.in వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచినట్లు టీటీడీ నేడు తెలిపింది.
నేటి మధ్యాహ్నం 3 గంటలకు గదుల ముందస్తు బుకింగ్ కోట విడుదల చేయనున్నారు.