ప్రసిద్ధి గాంచిన రామతీర్థం దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా ఆలయం లో విశేష పూజలు జరిగాయి. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడింది.
అటు ఆ పక్కనే నీలాచలం కొండపై…ఈఓ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ పూజారులు కిరణ్ ,నరసింహలు జ్యోతి వెలిగించారు.
రూరల్ సీఐ మంగవేణి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు. మరోవైపు అర్ధరాత్రి… లింగోద్భవ కార్యక్రమం నిర్వహిస్తోంది.. దేవాదాయ ధర్మాదాయ శాఖ.