27.7 C
Hyderabad
April 26, 2024 04: 03 AM
Slider విజయనగరం

శివరాత్రి సందర్భంగా రామతీర్థం లో ఎన్సీసీ సేవలు

#Ramateerdham

ప్రసిద్ధి గాంచిన రామతీర్థం దేవస్థానంలో శివరాత్రి సందర్భంగా ఆలయం లో విశేష పూజలు జరిగాయి. ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడింది.

అటు ఆ పక్కనే నీలాచలం కొండపై…ఈఓ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆలయ పూజారులు కిరణ్ ,నరసింహలు జ్యోతి వెలిగించారు.

రూరల్ సీఐ మంగవేణి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది గట్టి బందోబస్తు నిర్వహించారు. మరోవైపు అర్ధరాత్రి… లింగోద్భవ కార్యక్రమం నిర్వహిస్తోంది.. దేవాదాయ ధర్మాదాయ శాఖ.

Related posts

రైతు వేదిక పనులను వేగవంతం చేయండి

Satyam NEWS

నిజాంసాగర్ ప్రాజెక్టు కు చేరిన కాళేశ్వరం జలాలు

Satyam NEWS

హిందూపూర్ 1 వ పట్టణ పోలీస్ స్టేషన్ ఆకస్మిక తనిఖీ

Bhavani

Leave a Comment