38.2 C
Hyderabad
April 25, 2024 12: 10 PM
Slider కడప

కార్తీక మాసపు పూజల్లో ప్రభుత్వ చీఫ్ విప్ శ్రీకాంత్ రెడ్డి

#MLASreekanthReddy

కడప జిల్లా రామాపురం మండలం  హసనపురం  శివాలయంలో  సోమవారం జరిగిన కార్తీక మాసపు పూజల్లో ప్రభుత్వ చీఫ్ వి ప్ శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ పూజారులు  శ్రీకాంత్ రెడ్డి తో ప్రత్యేక  పూజా కార్యక్రమాలు చేయించారు.

ఆయనకు తీర్థప్రసాదాలు అందచేసి ఆశీర్వదించారు. ప్రజలందరూ సుఖ శాంతులుతో ఉండాలని , కరోనా మహమ్మారి త్వరితగతిన పూర్తిగా అంతం కావాలని  శ్రీకాంత్ రెడ్డి ఆకాంక్షించారు. ఆలయ అభివృద్ధి పనులపై ఆలయ కమిటీ తోనూ, గ్రామస్థులు తోనూ  శ్రీకాంత్ రెడ్డి   చర్చించారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ సిపి నాయకులు సుదీప్ రెడ్డి,  మార్కెట్ కమిటీ చైర్మన్ సునీత భూషణ్ రెడ్డి,   పప్పిరెడ్డి మహేశ్వర రెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్  నాగభూషన్ రెడ్డి, సింగల్ విండో అధ్యక్షుడు ఎర్రమరెడ్డి, రవీంద్ర, నరసింహా, ఫక్కీరా రెడ్డి, బలనాగిరెడ్డి, శివయ్య, చంద్ర  తదితరులు పాల్గొన్నారు.

Related posts

కూల్చివేతల మీద ఉన్న శ్రద్ధ అభివృద్ధి మీద లేదే?

Satyam NEWS

లింగ నిర్ధారణ పరీక్షలపై నిరంతర పర్యవేక్షణ

Satyam NEWS

మూడు రాజధానుల బిల్లుపై సత్యం న్యూస్ ముందే చెప్పింది

Satyam NEWS

Leave a Comment